Header Banner

రోజా డైలాగులు సినిమాల్లో పనికొస్తాయి.. రాజకీయాల్లో కాదు! మంత్రి షాకింగ్ కామెంట్స్!

  Fri May 16, 2025 14:26        Politics

మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి, రోజా సహా గత ప్రభుత్వం నాయకులు త్వరలోనే జైలుకు వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో భూముల దోపిడీ తీవ్రంగా జరిగిందని, ఇప్పుడు ఆ అవినీతికి సంబంధించిన అన్ని పాపాలు బయటికి వస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. అడవిని ఆక్రమించి పెద్దిరెడ్డి గెస్ట్ హౌస్ నిర్మించారని తీవ్ర ఆరోపణలు చేశారు. "వయస్సు 60 దాటిందని అన్యాయాలు చేసినవారిని వదిలేయాలా?" అని ప్రశ్నించారు. రోజా సినిమాల్లో డైలాగులు చెప్పుకోవచ్చు కానీ రాజకీయాల్లో వాటితో ఉపయోగం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణలు వేగవంతం అవుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.

ఇది కూడా చదవండి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఈ 'ఓసీ' కులం పేరు మార్పు.. కొత్తగా పేరు ఏంటంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

ఏపీలోని వారందరికీ గుడ్‌న్యూస్.. అకౌంట్లలోకి రూ.15 వేలు! మంత్రి కీలక ప్రకటన!

 

 తల్లులకు భారీ శుభవార్త.. తల్లికి వందనం అమలుపై అప్‌డేట్! ఆ రోజు అకౌంట్లలోకి మనీ!

 

 ఎస్సీ, ఎస్టీ కేసులో సజ్జల భార్గవ్‌కు షాక్‌..! వారిదే తప్పు.. సుప్రీం కోర్టు తేల్చేసింది..!



మరోసారి భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైన మైక్రోసాఫ్ట్! వేల మంది టార్గెట్!


వీరయ్య చౌదరి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. 9 మందిని అరెస్ట్! హత్యకు కారణం ఇదే!



వైసీపీకి షాక్.. మాచర్ల మున్సిపల్ చైర్మన్కు షాకిచ్చిన సర్కార్.. పదవి నుండి తొలగింపు!



సింధూ జలాలపై కాళ్ల బేరానికి పాకిస్థాన్! భారత్‌కు విజ్జప్తి చేస్తూ లేఖ!



కడప మేయర్ కు భారీ షాక్‌! అవినీతి ఆరోపణలతో పదవి నుండి తొలగింపు!



చంద్రబాబు నేతృత్వంలో పొలిట్‌బ్యూరో సమీక్ష! నామినేటెడ్ పదవులపై ఫోకస్!


బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #Roja #PoliticalWar #MinisterSlamsRoja #APPolitics #RojaDialogues #PoliticalDrama #AndhraPolitics